News

పెద్దపల్లి జిల్లా వంశీ తన చిన్ననాటి చేపలు, పక్షుల ప్రేమను వ్యాపారంగా మార్చి ఆర్ ఆర్ అక్వేరియం షాపు నిర్వహిస్తున్నాడు. నెలకు 40,000 సంపాదనతో, కస్టమర్లకు అవగాహన కల్పిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలతో తీవ్ర వరదలు ఏర్పడ్డాయి. దాంతో సీతావాగు ప్రవాహం పెరిగి పొంగి ప్రవహించడంతో, పర్నశాల ...
కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే సాయిలును పోలీసులు అవమానించారో.. అదే ...
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా తిరుపతి జిల్లాలోని రేణిగుంట జంక్షన్‌కు చేరుకున్నారు.
అల్బేనియాను కార్చిచ్చులు వణికిస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన మంటలు వేగంగా విస్తరిస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ కార్చిచ్చు ఘటనల్లో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు అధి ...
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, రామ నామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగిస్తున్నారు.
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, లోధి రోడ్, దక్షిణ దిల్లీ వంటి రాజధాని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి, రోడ్లపై నీటి నిల్వ, ట్రాఫిక్ జామ్‌లు, రవాణాకు ఆటంకాలు కలిగించగా, ఐఎండీ వాతావరణ హెచ్చరిక జారీ చేసింది.
విశాఖపట్నం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ ఐఎండీ అధికారి శ్రీనివాస్, బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఏర్పడే అవకాశం లేనప్పటికీ, విశాఖపట్నంతో సహా ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన ...
తమిళనాడులోని తూత్తుకుడిలో ప్రారంభమైన ప్రపంచ ప్రసిద్ధ పనిమయ మాత ఆలయ 442వ వార్షిక ఉత్సవం ఆగస్టు 5న బంగారు రథ ప్రదర్శనతో ...
ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల, విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీని పోలవరం ప్రాజెక్టు ఆలస్యం, అమరావతి రాజధాని నిర్మాణానికి ...
శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి గ్రామంలో ఉన్న శ్రీ రాధా గోవింద స్వామి ఆలయం 1810లో మహారాణి విష్ణుప్రియ నిర్మించారు. కళింగ శిల్పశైలిలో నిర్మితమైన ఈ ఆలయం 'ఆంధ్ర ఖజురహో'గా ప్రసిద్ధి చెందింది.
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...